Thursday, January 2, 2020

AP YSR Rythu Bharosa Beneficiary List 2023-24: Check Your Status Here

AP YSR Rythu Bharosa Beneficiary List 2023-24: Check Your Status Here

YSR Jagananna Rythu Barosa Scheme: లక్షల మంది అకౌంట్లలో రైతు భరోసా జమ: డబ్బు పడకపోతే ఇలా చేయండి! ఏపీ రైతులకు పండుగ వైఎస్సార్‌ రైతు భరోసాలో రెండో విడత విడుదల చేసిన ప్రభుత్వం జగన్ సర్కార్ అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకం అందించాలని భావిస్తోంది.. ఎవరూ లబ్ధి చేకూరలేదనే విమర్శలు రాకుండా చూడాలని సీఎం భావిస్తున్నారు. రైతులు, కౌలు రైతుల సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించాలన్నారు. వైఎస్సార్‌ రైతు భరోసాలో అర్హత సాధించిన రైతులు తమ వివరాలను వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. సంబంధిత వెబ్‌సైట్‌లో ఆధార్‌ నంబరు నమోదు చేయడం ద్వారా రైతుల పొలం ఖాతాల (పట్టాదారు పాసుపుస్తకం) నంబర్లతో పాటు అర్హత సాధించారా? లేదా? అనేది కనిపిస్తుంది. నగదు చెల్లింపు కోసం బ్యాంకుకు పంపితే ఆ వివరాలూ తెలుస్తాయి.


AP YSR Rythu Bharosa Check Payment Status 2023: Shri YS Jagan Mohan Reddy, CM of AP has announced the beneficiary list for the YSR Rythu Bharosa scheme. The beneficiary list is available at https://ysrrythubharosa.ap.gov.in/ & the payment status is available on the official website. Get all the details on below given Link. 
Amount details total 13,500 Rupees
  • Rs-6000 through PM Kisan Scheme
  • Rs-7500 through YSR Rythu Bharosha Scheme 


𝐑𝐲𝐭𝐡𝐮 𝐁𝐡𝐚𝐫𝐨𝐬𝐚 𝐔𝐩𝐝𝐚𝐭𝐞::  వైఎస్సార్ రైతు భరోసా పథకం కొత్త రిజిస్ట్రేషన్లకు ఈ రోజు లాస్ట్. (18th Last Date.)

 ఈ ఏడాది క్రొత్తగా అర్హులైన రైతులు, ఇంతవరకు దరఖాస్తు చేసుకోని రైతులు మీ సమీప ఆర్బీకేలను సందర్శించి దరఖాస్తు చేసుకోండి.

S.No

 PM Kisan , Rythu Bharosa Links 

 Links

 1

 PM కిసాన్ 13th Payment Status

Click Here

 2

 PM కిసాన్ E-KYC లింక్

 Click Here

 3

 PM కిసాన్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్

 Click Here

 4

 PM కిసాన్ Eligible List 

  Click Here

 5

 YSR రైతు భరోసా గ్రీవెన్స్ స్టేటస్

 Click Here

 6

 వైఎస్సార్ రైతు భరోసా పేమెంట్ స్టేటస్

 Click Here






Latest updates as on 16.05.2022


Latest Updates
YS Jagan: లక్షల మంది అకౌంట్లలో రైతు భరోసా జమ: డబ్బు పడకపోతే ఇలా చేయండి!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో మంగళవారం రూ.1,766 కోట్లు జమ చేశారు. వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ పథకం  మూడో విడత నిధులు అక్టోబర్ లో వచ్చిన నివర్ తుఫాను వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ) కింద ఇస్తామన్న నిధుల్ని ప్రభుత్వం 
విడుదల చేసింది. వైఎస్సార్ రైతు భరోసా కింద రూ. కోట్లు , నివర్ తుపాను కారణంగా దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యాన పంటల రైతులకు పెట్టుబడి రాయితీ కింద రూ 646  కోట్లను చెల్లిస్తున్నామని ముఖ్యమంతి వైఎస్ జగనోహన్ రెడ్డి పేర్కొన్నారు యాప్లో చదవండి Now కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల అకౌంట్లలో నేరుగా చెల్లింపులు చేశారు ఇక, వైఎస్సార్ రైతు భరోసా డబ్బు పడ్డాయో, లేదో తెలుసుకునేందుకు ప్రభుత్వం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసింది. రైతు భరోసాకు సంబంధించి ఏ సమస్య వచ్చినా  155251 టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్‌ నెంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అయితే రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన Rythu Bharosa వెబ్‌సైట్‌లో స్టేటస్‌కు సంబంధించిన సమాచారం కనిపించడం లేదు. దీనికి సంబంధించిన వివరాలు ఈ వెబ్‌సైట్ లింక్‌ క్లిక్ చేసి చూడండి.
Chech Here to Check  Rythu Bharosa Status
YSR Rythu Bharosa: ఏపీ రైతుల అకౌంట్లలో డబ్బు జమ కాబోతున్నాయి. వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ డబ్బు పడబోతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రైతులకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వైఎస్సార్‌ రైతు భరోసా- పీఎం కిసాన్ మూడో విడత అమలుకు ఏపీ మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. శుక్రవారం ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో నిర్వహించిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ వ్యవసాయ సీజన్‌కు సంబంధించి డిసెంబర్‌ 29వ తేదీన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న 50.47 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,009 కోట్లు నేరుగా జమ కాబోతున్నాయి. ఒక్కో రైతు ఖాతాలో రూ. 2 వేలు చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది
కాగా, ఇది వరకే వైఎస్సార్‌ రైతు భరోసా - పీఎం కిసాన్ పథకాల కింద రెండు విడతల్లో ఒక్కో రైతు ఖాతాలో రూ.11,500 చొప్పున జమ చేసిన విషయం తెలిసిందే. కాగా, పీఎం కిసాన్ యోజనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏటా మూడు వాయిదాల్లో రూ. 6 వేలు ఆర్థిక సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు వాయిదాలు చెల్లించగా, మూడో వాయిదా డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం ఆలస్యం అయింది. డిసెంబర్ 1వ తేదీనే ఈ మొత్తం రైతుల ఖాతాల్లో పడాల్సి ఉండగా, సాంకేతిక కారణాలతో నెలాఖరుకు పడబోతున్నాయి.

కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్, ఆగస్టు, డిసెంబర్ నెలల్లో.. మూడు వాయిదాల్లో రైతులకు రూ.6 వేలు సాయం చేస్తోంది. జగన్ ప్రభుత్వం ఇచ్చే రూ. 7,500 కలిపి.. మొత్తం రూ. 13,500 ప్రతి ఏటా రైతుల ఖాతాల్లో జమ అవుతోంది. చివరి విడతగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ. 2,000 రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో ఈ నెల 29న రైతుల ఖాతాల్లో జమకాబోతుంది.

The Jagan government has good news for Andhra Pradesh farmers. AP Cabinet approves implementation of third tranche of YSR Farmer Assurance-PM Kisan The decision to this effect was taken at a cabinet meeting chaired by Chief Minister Jagan on Friday. As a result, Rs 1,009 crore will be credited directly to the accounts of 50.47 lakh farmers across Andhra Pradesh on December 29 for this agricultural season.
The government will deposit Rs 2000 Until now, it is known that YSR has deposited Rs. 11,500 in each farmer's account in two installments under the Farmer Assurance - PM Kisan scheme. Meanwhile, as part of the PM Kisan Yojana, the central government will provide Rs. It is known that 6 finger is helping financially.Two installments have already been paid and the third installment has been delayed from being deposited in bank accounts. All these amounts are due in the farmers' accounts on December 1, but due to technical reasons, they are due by the end of the month.
The central government is providing Rs 6,000 crore to farmers in three installments in April, August and December. The Rs. 7,500 inclusive .. Total Rs. 13,500 is being credited to farmers' accounts every year. The last installment of Rs. 2,000 will be credited to farmers' accounts on the 29th of this month with the approval of the state government.



AP YSR Rythu Bharosa Beneficiary List Check Here Status /2020/01/AP-YSR-Rythu-Bharosa-Beneficiary-List-Check-Here-Status.html
ఏపీ ప్రభుత్వం రైతులకు ఆనందం కలిగించే నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా పథకం కింద ఇచ్చే పెట్టుబడి సాయాన్ని సీఎం జగన్ పెంచారు. పెట్టుబడి సాయాన్ని రూ.12,500కు బదులు రూ.13,500 ఇవ్వాలని నిర్ణయించినట్లు వ్యవసాయమంత్రి కురసాల కన్నబాబు ప్రకటించారు. అంతేకాదు నాలుగేళ్లకు ఐదేళ్ల పాటు పథకాన్ని వర్తింపజేస్తామని తెలిపారు. ఏటా రూ.13,500ను నేరుగా రైతుల ఖాతాల్లో జమచేస్తామన్న కన్నబాబు... మూడు విడతల్లో రైతు భరోసా డబ్బును పంపిణీ చేస్తామని వివరించారు. ఇందులో భాగంగా ఇప్పటికే రైతుల ఖాతాలో కొంత సొమ్మ జమ అయిన విషయం అందరికి తెలిసిందే. కేంద్రం ఇటు ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా తీసుకున్న స్కీమ్ గురించి అందరికి తెలిసిందే.  కేంద్రం ఇచ్చిన దానితో కలిపి మొత్తం 13500 రూపాయలకు పెంచడం జరిగింది. ఇందులో భాగంగా జనవరి 1 గురువారం నాడు రెండో విడత విడుదల చేసింది ప్రభుత్వం. రెండో విడత రైతు భరోసా స్కీమ్ కింద 5300 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది
How to Apply for AP YSR Rythu Bharosa Scheme Watch Video Here
రైతు భరోసా మీ ఎకౌంట్ లో పడ్డాయో లేవో క్రింద చెక్ చేసుకో గలరు.
Click Here for